సెలవులని శ్రీశైలం వెళ్తున్నారా.. ఈ విషయం తెలుసా.. లేకుంటే నిరాశే!

7 months ago 9
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు రావటంతో మల్లన్న దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా భక్తుల రద్దీ నేపథ్యంలో శ్రీశైలంలో స్పర్శ దర్శనాలను అధికారులు రద్దు చేశారు. ఆగస్ట్ 15, కృష్ణాష్టమి, ఆదివారం రావటంతో ఈ మూడు రోజులు భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది.
Read Entire Article