సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు.. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

1 year ago 20
సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు చేసే వారిపై ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు కేసులు పెట్టడాన్ని ప్రశ్నిస్తూ ఏపీ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు పోలా విజయబాబుపై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించిన ఏపీ హైకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. అసభ్యకరమైన పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకోవడం తప్పెలా అవుతుందని ప్రశ్నించింది. పిటిషనర్ మీద ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. రూ.50000 జరిమానా విధించింది.
Read Entire Article