స్కూళ్లలో మరింత నాణ్యంగా మధ్యాహ్న భోజనం.. విద్యా కమిషన్ కీలక సూచనలు

1 year ago 12
తెలంగాణలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఒకే విధమైన కామన్ మెనూను అమలు చేయాలని తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అన్ని కేటగిరీల వారికి మెస్ ఛార్జీలను పెంచాలని, ఒకే మెస్ ఛార్జీలను అమలు చేయాలని సీఎస్‌కు నివేదిక ఇచ్చింది.
Read Entire Article