తెలంగాణలో స్థానిక ఎన్నికల వేడి రాజుకుంటోంది! ఎన్నికల సంఘం సరికొత్త నియమాలతో బరిలోకి దిగుతోంది. ఈసారి బ్యాలెట్లో నోటా గుర్తుతో పాటు, ఒక అభ్యర్థి ఒకే పదవికి పోటీ చేసే అవకాశం ఉండనుంది. ఓటర్ల జాబితాను కూడా నవీకరించారు. పింక్, తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లను ఉపయోగిస్తున్నారు. కుటుంబ సభ్యులందరికీ ఒకే పోలింగ్ బూత్లో ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలుఇలా ఉన్నాయి.