హత్య చేసి హిమాలయాలకు పారిపోయాడు.. నాలుగు సంవత్సరాల తర్వాత

4 months ago 9
నాలుగేళ్ల క్రితం హత్య కేసులో ప్రధాన నిందితుడైన యుగంధర్, బెయిల్ పై బయటకు వచ్చి కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకున్నాడు. గడ్డం, మీసం పెంచి.. తలకు పాగా చుట్టి.. స్వామిజీ అవతారం ఎత్హితాడు. ఆ తర్వాత హిమాలయాలకు పారిపోయాడు. ఇటీవల స్నేహితుడితో ఫోన్ లో మాట్లాడటంతో పోలీసులు అతడిపై నిఘా పెట్టారు. తాజాగా అతడు నగరానికి వస్తుండగా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు..
Read Entire Article