హమ్మయ్య.. శ్రీశైల మల్లన్న భక్తులకు ఇకపై ఆ సమస్య ఉండదు..!

7 months ago 9
శ్రీశైల మల్లికార్జునస్వామి దర్శనంతో పాటు నల్లమల అటవీ అందాలను చూసేందుకు వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. దీంతో ఇరుకుగా ఉండే ఘాట్ రోడ్లు వాహనాలతో కిక్కిరిసిసోతున్నాయి. ఒక్కోసారి కిలోమీటర్ల మేర నిలిచిపోయి.. ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా సాంకేతికత సాయం తీసుకుంటున్నారు. దీని సాయంతో రద్దీని పర్యవేక్షిస్తూ.. భక్తులు, యాత్రికులకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.
Read Entire Article