హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం.. శంషాబాద్ వెళ్తుండగా ఉన్నట్టుండి..!

1 year ago 18
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు గానూ శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు వెళ్తున్న సమయంలో.. కాన్వాయ్‌కు ప్రమాదం జరిగింది. అయితే.. శంషాబాద్ వెళ్తున్న సమయంలో తన కాన్వాయ్కు ఉన్నట్టుండి ఓ వ్యక్తి రోడ్డుపై అడ్డురావటంతో.. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో.. కాన్వాయ్లోని మూడు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బండారు దత్తాత్రేయకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.
Read Entire Article