మండు వేసవిలో రేవంత్ సర్కార్ మందుబాబులకు గుడ్న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. ఎక్కడ పడితే అక్కడ మద్యం తాగకుండా.. హాట్ సమ్మర్లో మందుబాబులకు సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్రంలో కొత్తగా బార్లు ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది. రాష్ట్రంలో కొత్తగా 70 బార్లను తెరిచేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది.