హైదరాబాదీలకు తీపికబురు.. మెట్రో రెండో దశకు కీలక ముందడుగు.. పనులు ప్రారంభం..!

1 year ago 24
హైదరాబాద్ నగర వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రో రెండో దశ పనుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగం పెంచింది. రెండో దశలో ఐదు కొత్త కారిడార్లలో మొత్తంగా 76 కిలోమీటర్ల రైలు మార్గాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేయగా.. పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే.. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ఏడున్నర కిలోమీటర్ల మెట్రో మార్గంలో ఆస్తుల సేకరణకు కలెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అన్ని అనుకున్నట్టుగా పూర్తయితే.. జనవరిలో పనులు ప్రారంభమవుతాయని కలెక్టర్ తెలిపారు.
Read Entire Article