హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం మరో భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి రెడీ అయ్యింది. దీనిలో భాగంగా రేతిబౌలి, నానల్ నగర్ జంక్షన్ల మీదుగా మల్టీలెవెల్ ఫ్లైఓవర్ నిర్మించబోతుంది. ఇందుకోసం 398 కోట్ల రూపాయలు కేటాయించనున్నారు. మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్ వరకు నిర్మించే ఈ ఫ్లైఓవర్ పీవీఆర్ ఎక్స్ప్రెస్వేకు సమాంతరంగా ఉండనుంది. త్వరలోనే దీని కోసం టెండర్లను ఆహ్వానించనున్నారు. మరి ఈ ఫ్లైఓవర్ రాకతో ఏ ఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయంటే..