తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన, అక్కడ జరుగుతున్న పెట్టుబడుల ఒప్పందాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ కంపెనీలను దావోస్ తీసుకెళ్లి ఒప్పందాలు చేసుకోవటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చాయ్తో అయిపోయే చర్చలకు స్విస్ చాక్లెట్ కావాల్సి వచ్చిందని సైటైర్లు పేల్చారు.