హైదరాబాద్ జీడిమెట్లలో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని చంపిన పదో తరగతి బాలిక

8 months ago 11
హైదరాబాద్‌ జీడిమెట్లలో దారుణం చోటుచేసుకుంది. 10వ తరగతి చదువుతున్న బాలిక కన్నతల్లిని చంపేసింది. తన ప్రేమ వ్యవహారాన్ని వ్యతిరేకించిందని ప్రియుడు, అతడి సోదరుడితో కలిసి కిరాతకంగా హతమార్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Read Entire Article