హైదరాబాద్‌‌ ప్రశాంతంగా ఉండాలంటే ఈ ఒక్క పని చేయండి: ఈటల రాజేందర్

10 months ago 24
హైదరాబాద్‌లో శాంతి భద్రతలు నెలకొనాలంటే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. మోదీ పాలనలో దేశంలో ఉగ్రవాద దాడులు తగ్గాయని, నగరాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ఆయన అన్నారు. ఎంఐఎంకు ఓటు వేస్తే మన చేతులతో మన కంట్లో పొడుచుకున్నట్లేనని ఈటల విమర్శించారు, ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.
Read Entire Article