హైదరాబాద్ మెట్రో భారీ శుభవార్త.. ఇక ఎంజాయ్ పండగో..!

1 month ago 7
హైదరాబాద్‌ మెట్రో రైలు కీలక ప్రకటన చేసింది. రేపటి (మార్చి 22న) నుంచి ఐపీఎల్-2025 సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో.. హైదరాబాద్ మెట్రో రైలు శుభవార్త వినిపించింది. మార్చి 22 నుంచి మొదలు ఐపీఎల్ సీజన్ పూర్తయ్యేవరకు చివరి రైలు సమయాన్ని మరో గంటపాటు పెంచుతున్నట్టు యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు చివరి రైలు అర్ధరాత్రి 12 గంటల 15 నిమిషాలకు బయలుదేరి ఒంటి గంట 10 నిమిషాలకు గమ్యస్థానాలు చేరుకోనున్నట్టు ప్రకటించింది.
Read Entire Article