హైదరాబాద్: రేషన్‌కార్డుదారులకు అలర్ట్.. వచ్చే నెల నుంచి బియ్యంతో పాటు అది కూడా

3 months ago 5
భాగ్యనగరంలోని రేషన్‌కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వచ్చే నెల నుంచి రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీతో పాటు మల్టీపర్పస్ బ్యాగును కూడా ఇవ్వనున్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం కోసం తెలంగాణ ప్రభుత్వం పర్యావరణహితమైన ఈ మల్టీపర్పస్ బ్యాగులను తీసుకువచ్చింది. అక్టోబర్ నెల నుంచే ఈ బ్యాగులను పంపిణీ చేయాలని భావించారు. కానీ ఉప ఎన్నిక కోడ్ అమల్లోకి రావడంతో ఇది అమలు కాలేదు. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి కనుక డిసెంబర్ నెల నుంచి మల్టీపర్పస్ బ్యాగుల్లోనే సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు.
Read Entire Article