హైదరాబాద్ నిజాంపేటలో ఎస్ఎల్జీ హాస్పిటల్స్, అజింక్యా డీవై పాటిల్ హెల్త్కేర్ సంయుక్తంగా 800 పడకల అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నాయి. తక్కువ ధరల్లో అత్యున్నత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా హాస్పిటల్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.