హైదరాబాద్‌లో అతిపెద్ద రైల్వే స్టేషన్.. ప్రారంభించిన ప్రధాని మోదీ, ప్రత్యేకతలివే..

1 year ago 18
అత్యాధునిక ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు తరహాలో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.413 కోట్లతో టెర్మినల్ నిర్మించగా.. హైదరాబాద్ నగరంలోనే ఇది అతి పెద్దది కానుంది. మెుత్తం 19 ట్రాకులతో 25 జతల ట్రైన్లు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించనున్నాయి. సంక్రాంతి కోసం కూడా పలు ట్రైన్లు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించనున్నాయి.
Read Entire Article