హైదరాబాద్‌లో కల్తీ కల్లు కలకలం.. 15 మందికి అస్వస్థత, ఇద్దరు మృతి..!

11 months ago 31
హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో కల్తీ కల్లు కలకలం రేపింది. కలుషితమైన కల్లు తాగి 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు, వారిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. ఈ ఘటనపై అబ్కారీ అధికారులు వెంటనే స్పందించి మూడు కల్లు దుకాణాలను సీజ్ చేశారు. బాధితులకు మూత్రపిండాల సమస్యలు తలెత్తడంతో నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ పరిస్థితిని సమీక్షించి, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
Read Entire Article