హైదరాబాద్‌లో కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం.. ఐదుగురు మృతి, నలుగురికి గాయాలు

6 months ago 11
FiveKilled In Ramanthapur Electric Shock: హైదరాబాద్‌లో కృష్ణ జన్మాష్టమి వేడుకలు విషాదంగా ముగిశాయి. రథోత్సవంలో ఊహించని ప్రమాదం జరిగి ఐదుగురు మృతి చెందారు. రథం విద్యుత్ తీగలకు తగలడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అప్పటి వరకు ఉత్సాహంగా కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా రథోత్సవంలో పాల్గొన్నవారు చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read Entire Article