హైదరాబాద్‌లో ఖైదీ పరారీ.. కోర్టు నుంచి చంచల్‌గూడ జైలుకు తరలిస్తుండగా ఘటన

3 days ago 5
కోర్టు నుంచి జైలుకు తరలిస్తున్న ఓ ఖైదీ.. పోలీస్ వాహనం నుంచి దూకి పారిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి.. తిరిగి జైలుకు తీసుకువస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనం ఆగడంతో.. అందులో ఉన్న జైలు సిబ్బంది కళ్లు గప్పి.. ఆ ఖైదీ పారిపోయాడు. ఇక మరో ఇద్దరు నిందితులు తమ అదుపులోనే ఉన్నట్లు జైలు వర్గాలు వెల్లడించాయి. పరారైన ఖైదీ కోసం గాలింపు సాగుతోంది.
Read Entire Article