హైదరాబాద్ నగరంలో చిన్న పిల్లల్ని విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ రాష్ట్రం నుంచి చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి ఇక్కడకు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మెుత్తం నలుగురు చిన్నారులను రెస్క్యూ చేసి.. 11 మంది నిందితుల్ని అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ వెల్లడించారు.