హైదరాబాద్‌లో నెరవేరనున్న పేదల సొంతింటి కల.. లక్ష ఇళ్ల నిర్మాణం.. జీఓ జారీ చేసిన ప్రభుత్వం

1 hour ago 2
తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ నగరంలో పేదలు, మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కలను నెరవేర్చే దిశగా కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్ నగరంలో లక్ష ఇళ్ల నిర్మించేందుకు తాజాగా జీఓ జారీ చేసింది. ఫ్లాట్ల రూపంలో ఈ లక్ష ఇళ్లను నిర్మించనున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద 12 వేల ఫ్లాట్లను నిర్మించేందుకు అనుమతులు మంజూరు చేసింది. దీనికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ తాజాగా ఉత్తర్వులు వెలువరించింది.
Read Entire Article