హైదరాబాద్‌లో నేపాల్ వ్యక్తి మృతి.. మృతదేహాన్ని తరలించలేని పేదరికం, వీడియో కాల్‌లోనే కడచూపు

5 hours ago 1
హైదరాబాద్ కేపీహెచ్‌బీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నేపాల్ దేశానికి చెందిన ఓ వ్యక్తి సూసైడ్ చేసుకొని ప్రాణాలు కోల్పోగా.. అతడి మృతదేహాన్ని స్వదేశం తరలించే స్థోమత లేకపోవటంతో ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. నేపాల్‌లో ఉన్న భార్య, పిల్లలు సహా.. ఇతర కుటుంబ సభ్యులు వీడియో కాల్‌లోనే కడసారి చూపుకు నోచుకున్నారు.
Read Entire Article