హైదరాబాద్‌లో మరో టూరిస్ట్ ప్లేస్.. రూ.1900 కోట్లతో అక్కడ కేబుల్‌ సస్పెన్షన్‌ బ్రిడ్జి..!

2 months ago 5
హైదరాబాద్ నగరంలో మరో ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రం అందుబాటులోకి రానుంది. మీరాలం చెరువును సుందరంగా మార్చేందుకు రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రూ.1900 కోట్లతో అక్కడ కేబుల్‌ సస్పెన్షన్‌ బ్రిడ్జి ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అధ్యయానికి ఓ కన్సల్టెన్సీ సంస్థను ఏర్పాటు చేయగా.. నివేదిక తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు.
Read Entire Article