హైదరాబాద్‌వాసుల తాగునీటి కష్టాలకు చెక్.. నగరానికి గోదావరి జలాలు, రూ.5,560 కోట్ల టెండర్

1 year ago 35
హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు. ప్రజల తాగు నీటి కష్టాలు తీర్చేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. మల్లన్నసాగర్ నుంచి జంట నగరాల తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీల గోదావరి జలాలు తరలించేందుకు సిద్ధమైంది. జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లకు 5 టీఎంసీల చొప్పున మళ్లించనున్నారు.ఈ వారంలోనే టెండరు ప్రక్రియ మొదలు కానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Read Entire Article