హైదరాబాద్ వాసులకు అలర్ట్.. మెట్రో సమయాల్లో మార్పులు.. స్టూడెంట్స్ పాస్‌లపై కీలక నిర్ణయం..

3 weeks ago 9
L&T మెట్రో తమ కొత్త మార్పులతో హైదరాబాదు మెట్రో ప్రయాణ అనుభవాన్ని దాని వినియోగదారులకు మరింత అనుకూలంగా చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఏప్రిల్ 1, 2025 నుండి చివరి ట్రైన్ సమయాలు రాత్రి 11:45 వరకు పొడిగించారు. విద్యార్థులకు ప్రయోజనాలు కొనసాగించనున్నారు. మెట్రో ప్రయాణానికి T-Savaari మొబైల్ అప్లికేషన్, మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం వెబ్‌సైట్ పునరుద్ధరించారు.
Read Entire Article