హైదరాబాద్ నగరవాసులకు మహా శివరాత్రి కానుక సిద్ధమైంది. పండుగ రోజునే కొత్త ఫ్లైఓవర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గత కొన్నేళ్లుగా రకరకాల కారణాలతో నిర్మాణ దశలోనే ఉన్న ఫ్లైఓవర్.. ఎట్టకేలకు పూర్తయింది. కాగా.. ఈరోజు(ఫిబ్రవరి 25న) కిషన్ రెడ్డి ఫ్లైఓవర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా.. శివరాత్రి సందర్భంగా అంబర్ పేట ఫ్లైఓవర్ ప్రారంభిస్తున్నట్టు కిషన్ రెడ్డి ప్రకటించారు.