జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్ కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని విద్యార్థులకు, ఉద్యోగులకు శుభవార్త ప్రకటించారు. నవంబర్ 10, 11, 14 తేదీల్లో పోలింగ్ కేంద్రాలు, లెక్కింపు కేంద్రాలు ఉన్న కార్యాలయాలు, సంస్థల్లోని ఉద్యోగులకు మూడు రోజులు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని ఆదేశించారు. అలానే ఆ ప్రాంతాల్లోని విద్యార్థులకు సెలవులు మంజూరు చేశారు. ఇదే కాక నాలుగు రోజుల పాటు మద్యం దుకాణాలపై కూడా ఆంక్షలు విధించారు. ఆ వివరాలు..