హైదరాబాద్ శివారులో ప్లాట్ కొనాలనుకుంటున్నారా.. మంచి ఛాన్స్.. గజం రూ.20వేలు

4 months ago 9
హైదరాబాద్‌లో ఇళ్ల స్థలాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే నగరంలో గజం స్థలం ధర లక్షల రూపాయలు పలుకుతోంది. ఈక్రమంలో సామాన్యులకు శుభవార్త చెప్పారు అధికారులు. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్.. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో తక్కువ ధరకే ప్లాట్లను వేలం వేయడానికి ముందుకు వచ్చింది. చదరపు గజం స్థలం ధర కేవలం రూ.20 వేల నుంచే ప్రారంభం కానుంది. ఈ నెల 17, 18 తేదీల్లో ఈ వేలం నిర్వహించబోతున్నారు. సొంతింటి స్థలం కొనుక్కోవాలని భావించే వారికి ఇది మంచి ఛాన్స్ అంటున్నారు.
Read Entire Article