వైద్యులు అద్భుతం సృష్టించారు. గురుగ్రామ్ నుండి 1600 కిలోమీటర్ల దూరంలో అనగా హైదరాబాద్లో ఉన్న 16 నెలల చిన్నారికి రోబోటిక్ టెలి సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. పుట్టుకతోనే అరుదైన కిడ్నీ సమస్యతో బాధపడుతున్న బాలుడికి.. 5G టెక్నాలజీతో రూపొందించిన ఎస్ఎస్ఐ మంత్ర రోబోటిక్ సిస్టమ్ను ఉపయోగించి వైద్యం చేశారు. ఆపరేషన్ జరిగిన మరుసటి రోజే బాలుడిని డిశ్చార్జ్ చేయడం విశేషం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఇది చదవండి.