APSRTC Free Bus Travel For Disabled People In Andhra Pradesh: ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది.. బుధవారం నుంచి దివ్యాంగ శక్తి పేరుతో పథకాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని గుంటూరు బస్టాండ్లో ప్రారంభించనున్నారు. దివ్యాంగ శక్తి పథకానికి సంబందించి పాస్లు కూడా జారీ చేస్తున్న ఆర్టీసీ. పథకానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.