2 నెలల కొడుకును కట్టెల పొయ్యిలో వేసి కాల్చి చంపిన తల్లి.. హైదరాబాద్‌లో ఘటన

1 week ago 5
హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లే.. కడుపున మోసిన కుమారుడిని కడతేర్చింది. 2 నెలల పసిగుడ్డును కట్టెల పొయ్యిలో వేసి కాల్చి చంపింది. చంపే సమయంలో చిన్నారి అరవకుండా ఉండేందుకు.. నోట్లో బట్టలు కుక్కింది. కాళ్లు కట్టేసి మరి ఆ చిన్నారిని హత్య చేసింది. ఈ ఘటనపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article