42 ఏళ్ల తర్వాత కాళేశ్వర ముక్తేశ్వరుడికి మహా కుంభాభిషేకం

2 months ago 7
దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన కాళేశ్వరం ఆలయంలో 42 ఏళ్ల తర్వాత మహా కుంభాభిషేకం జరుగుతోంది. ఈ క్రతువును చివరిసారిగా 1984లో జరిపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ సంప్రోక్షణ జరగలేదు. నాలుగు దశాబ్దాల అనంతరం ఈ వేడుక జరగడంతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. శృంగేరి పీఠాధిపతుల మార్గదర్శకంలో తుని తుపోవనం పీఠం ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని భావిస్తున్నారు.
Read Entire Article