తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో శిశువు మృతి.. పాలుతాగిన వెంటనే పడుకోబెట్టడమే కారణమన్న వైద్యులు

3 hours ago 2
తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. రెండు రోజుల పసికందు అనుకోని రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. తల్లిపాలు తాగిన వెంటనే పడుకోబెట్టడమే దీనికి కారణమని వైద్యులు చెప్తున్నారు. పాలు తాగిన వెంటనే శిశువును పడుకోబెట్టారని.. దీంతో పాలు ఊపిరితిత్తులలోకి చేరి ఇన్‌ఫెక్షన్‌కు కారణమైందని చెప్తున్నారు. అయితే తల్లిదండ్రుల వాదన మరోలా ఉంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ చిన్నారి చనిపోయాడంటూ ఆరోపిస్తున్నారు. బంధువులతో ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు.
Read Entire Article