5 క్యాన్సర్, 2 కిడ్నీ ఆస్పత్రులు.. ఆరోగ్య రంగంపై సీఎం జగన్ సంచలన నిర్ణయాలు

1 hour ago 1
ఏపీలో ఆరోగ్య వ్యవస్థను సమూలంగా మార్చే దివగా సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేయనున్నారు. 2022 నాటికి ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకు రావాలని సూచించారు.
Read Entire Article