8 నెలల గర్భిణికి జ్వరం, వైద్యుల ఆపరేషన్.. కడుపులోని కవలలు మృతి, కాసేపటికే తల్లి కూడా..!

10 months ago 17
హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎనిమిది నెలల గర్బిణికి వచ్చిన జ్వరం మూడు ప్రాణాలను బలితీసుకుంది. గర్భిణీకి జ్వరం వచ్చిందని ఆస్పత్రికి తీసుకెళ్తే.. అది కాస్త డెంగీగా వైద్యులు గుర్తించారు. చికిత్స అందించినప్పటికీ.. ఆమె పరిస్థితి రోజు రోజుకు విషమిస్తుండటంతో.. కనీసం ఆమె కడుపులో ఉన్న శిశువునైనా కాపాడాలని ప్రయత్నించగా.. కవలలిద్దరూ అప్పటికే మరణించారు. ఆపరేషన్ చేసిన కాసేపటికే.. ఆమె కూడా మరణించింది.
Read Entire Article