800 ఏళ్ల నాటి శివాలయం కూల్చివేత.. కేసు నమోదు, వరంగల్‌ కలెక్టర్ క్లారిటీ

1 month ago 16
వరంగల్ జిల్లాలో 800 ఏళ్ల నాటి శివాలయాన్ని కూల్చివేశారనే వార్తలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారానికి కారణం అయ్యాయి. స్కూల్ నిర్మాణం కోసం.. పురాతన శివుడి ఆలయాన్ని కూల్చివేసినట్లు వచ్చిన ఆరోపణలతో తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈ వ్యవహారంపై కేసు కూడా నమోదు అయింది. అయితే ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్.. అదే ప్రాంతంలో ఆలయాన్ని పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
Read Entire Article