Anchor Shyamala: బాబొస్తే అదొస్తుంది.. ఇదొస్తుందీ దేవుడెరుగు.. ప్రాణాలు పోతున్నాయి సార్!

1 year ago 18
పుంగనూరు ఆరేళ్ల బాలిక హత్యపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు క్షీణించాయని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల టీడీపీ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బాబొస్తే జాబులొస్తాయి.. అంటూ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని.. ఇక ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని శ్యామల ఆరోపించారు. ప్రాణాలు పోతున్నాయ్ సార్ అంటూ వీడియో విడుదల చేశారు.
Read Entire Article