Ap Farmers Money 48 Hours: ఏపీలో రైతులకు శుభవార్త.. 48 గంటల్లోనే అకౌంట్‌లలో డబ్బుల జమ

1 year ago 49
Chandrababu Orders Money In Farmers Accounts 48 Hours: ఆంధ్రప్రదేశ్ జిల్లాల కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ధాన్యం సేకరణ విషయంలో చాలా కాలంగా ఉన్న విధానం మంచిదేనని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రైతులకు ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 48 గంటల్లో డబ్బులు ఇచ్చేలా చూడాలని ఆదేశించారు. అంతేకాదు రైతులకు గోనె సంచులు కూడా ఇవ్వలేని దుస్థితి ఉండకూడదు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అంశాలను చంద్రబాబు ప్రస్తావించారు.
Read Entire Article