AP Farmers: ఏపీలోని మామిడి రైతులకు తీపికబురు.. రూ.260 కోట్లు విడుదల

8 months ago 22
ఏపీలోని మామిడి రైతులకు ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. తోతాపురి మామిడి రైతుల కోసం నిధులు విడుదల చేసింది. రూ.260 కోట్లు విడుదల చేసింది. రేపు (గురువారం) నుంచి ఈ డబ్బులు రైతుల ఖాతాలలో జమయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మామిడికి మద్దతు ధర లేక రైతులు లబోదిబోమంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేజీకి రూ.4 సబ్సిడీ కింద అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Read Entire Article