AP Government: ఏపీలోని మహిళలకు తీపికబురు.. ఉచితంగానే ఏర్పాటు..

1 year ago 26
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం మహిళల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ అభయం ప్రాజెక్టును పునరుద్ధరించాలని భావిస్తోంది. ప్రజా రవాణా వాహనాల్లో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ నాలుగేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం ఈ అభయం ప్రాజెక్టును తీసుకువచ్చింది. అయితే గత వైసీపీ ప్రభుత్వం దీనిని సరిగా పట్టించుకోకపోవటంతో పథకం ఉద్దేశం నీరుగారిపోయింది. ఈ నేపథ్యంలోనే అభయం ప్రాజెక్టును పునరుద్ధరించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది
Read Entire Article