ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలను జనాభా ఆధారంగా మూడు కేటగిరీలుగా విభజించింది. ఏ కేటగిరీకి ఆరుగురు, బీ కేటగిరీకి ఏడుగురు, సీ కేటగిరీకి ఎనిమిది మంది ఉద్యోగులను కేటాయించింది. ఉద్యోగులను కూడా మూడు విభాగాలుగా వర్గీకరించి.. జనాభా ప్రకారం సచివాలయాలకు కేటాయించనున్నారు.