AP News: పోలీసుల హెచ్చరిక.. బైక్‌లు, కార్లపై ఆ స్టిక్కర్లు ఉంటే అరెస్ట్, జైలుకు వెళతారు

1 month ago 4
Andhra Pradesh Police Warn Un Official Stickers: ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు ట్రాఫిక్ నిబంధనల విషయంలో సీరియస్‌గా ఉన్నారు. ఇటీవల కాలంలో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించారు. మార్చి 1 నుంచి కొన్ని జిల్లాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు విధించే జరిమానాలను కూడా పెంచారు.. అయితే తాజాగా పోలీసులు వాహనదారుల్ని హెచ్చరించారు. స్టిక్కర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపుతామన్నారు.
Read Entire Article