BirlaNu Cement Plant: ఏపీలోని ఆ జిల్లాకు సూపర్ న్యూస్.. కొత్తగా ఫైబర్ సిమెంట్ ప్లాంట్..

3 months ago 7
ఏపీకి మరో శుభవార్త. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో ప్రముఖ సంస్థ ముందుకు వచ్చింది. ఏపీలో ఫైబర్ సిమెంట్ ప్లాంట్ నెలకొల్పనున్నట్లు సీకే బిర్లా గ్రూప్ సంస్థ అయిన బిర్లాను వెల్లడించింది. ఈ విషయాన్ని బిర్లాను ఎండీ, సీఈవో అక్షత్ సేథ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో బిర్లాను ఫైబర్ సిమెంట్ బోర్డు ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. తొలి విడతలో 127 కోట్లతోఈ ప్లాంట్ నెలకొల్పనున్నారు. దీని ద్వారా 600 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అంచనా. రాబోయే రోజుల్లో ఈ ప్లాంట్ నుంచి పీవీసీ పైపులు, ఫిట్టింగులు కూడా తయారు చేయనున్నారు.
Read Entire Article