BJP ఎంపీ డీకే అరుణకు కేంద్రం కీలక బాధ్యతలు.. అధికారిక ఉత్తర్వులు జారీ

9 months ago 23
గద్వాల 'జేజమ్మ', తెలంగాణ ఫైర్ బ్రాండ్, బీజేపీ ఎంపీ డీకే అరుణకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. FCI కన్సల్టేటివ్ కమిటీకి తెలంగాణ ఛైర్‌పర్సన్‌గా ఆమెను నియమించింది. ఈ మేరకు కేంద్రం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తనను ఈ బాధ్యతలు అప్పగించినందుకు డీకే అరుణ మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. శక్తి వంచన లేకుండా పని చేస్తానని ట్వీట్ చేశారు.
Read Entire Article