చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకోవడం ఇటీవల పెరిగింది. సిద్దిపేటలో బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదని యువకుడు ప్రాణాలు కోల్పోవడం దీనికి నిదర్శనం. నేటి యువతకు మానసిక స్థైర్యం లోపిస్తోంది, తక్షణ సంతృప్తి కోరుతున్నారు. సామాజిక మాధ్యమాల ప్రభావం, ఒత్తిడి కారణమవుతున్నాయి. దీనిని నివారించాలంటే తల్లిదండ్రులు పిల్లలతో సంభాషించాలి.. ఓర్పును నేర్పాలి, వైఫల్యాలను తట్టుకునే శక్తిని అలవర్చాలి. మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన పెంచి, అవసరమైన సహాయం అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. పూర్తి వివరాలిలా..