Chandrababu Naidu: రేపే కలెక్టర్‌తో సదస్సు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

10 months ago 14
ప్రభుత్వం మారిన తర్వాత తొలిసారిగా జిల్లా కలెక్టర్లతో సమావేశం జరుగుతోంది. వెలగపూడిలోని సచివాలయంలో సోమవారం కలెక్టర్ల సదస్సును ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ముందుగా నిర్ణయించినట్లు ఈ సదస్సు రెండు రోజులు ఒక్క రోజులో ముగించాలని నిర్ణయానికి వచ్చారు. మంత్రులు, ఆయా శాఖల ప్రత్యేక, ముఖ్య కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఇందులో పాల్గొంటారు. వీటితోపాటు కలెక్టర్లు, ఎస్పీలతో ఆయా శాఖలకు సంబంధించి చర్చించాల్సిన అంశాలు గురించి మాట్లాడనున్నారు. తొలుత డిప్యూటీ సీఎం, తర్వాత సీఎం మాట్లాడతారు.
Read Entire Article