Chandranna Bheema: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారందరికీ రూ.10 లక్షల బీమా

7 months ago 12
Chandranna Bheema: కార్మికుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే కార్మికులకు రూ.10 లక్షల బీమా పథకానికి త్వరలోనే శ్రీకారం చుడతామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. తాజాగా కార్మిక శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం.. కార్మికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వం కార్మిక బీమాను నిర్వీర్యం చేసిందని.. పరిహారాన్ని కుదించి, లబ్ధిదారులను తగ్గించిందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Entire Article