Cheetah: రాజమండ్రిలో చిరుత భయం.. సాయంత్రం వేళ బయటకెళ్లొదని హెచ్చరికలు

1 year ago 20
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో గత రెండు రోజులుగా చిరుత సంచారం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. అటు, అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. దాని కదలికలను గుర్తించేందుకు 36 ట్రాప్‌ కెమెరాలు, రెండు బోన్లను ఏర్పాటు చేశారు. నగర శివారులో ఉండే లాలా చెరువు ప్రాంతంలోని రెండు కెమెరాల్లో పులి సంచరిస్తున్న వీడియో రికార్డయినట్లు అధికారులు తెలిపారు. జనసంచారం ఉన్న ప్రాంతంలోనే చిరుత సంచరిస్తోందని వారు చెప్పడంతో ప్రజలు మరింత భయపడుతున్నారు.
Read Entire Article