Chittoor Accident: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీలను ఢీకొన్న బస్సు

1 year ago 22
చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్ వద్ద బస్సు, లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది చనిపోయారని సమాచారం. మరో 40 మంది గాయపడ్డారు. ప్రమాద తీవ్రత నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అటు సమాచారం అందుకున్న వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని అంబులెన్సులలో సమీప ఆస్పత్రులకు తరలించారు.
Read Entire Article